PDPL: ధర్మారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. బోనస్ లభించే వరి వంగడాలు, ఆరు తడి పంటల విత్తనాలు మేళాలో అందుబాటులో ఉంటాయని సూచించారు. కావున రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.
వార్తలు
రైతులకు అలర్ట్.. రేపటి నుంచే విత్తన మేళా
Advertisement
Advertisement
Advertisement


