TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు భద్రాచలం వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


