టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో గత మ్యాచ్లో విఫలమైన అతడు.. మూడో వన్డేలో మాత్రం అద్భుత బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో భారత్ 12 ఓవర్లలో 94/0 పరుగులు చేసింది.
క్రీడలు
IND vs AFG: జైస్వాల్ హాఫ్ సెంచరీ
Advertisement
Advertisement
Advertisement

