AP: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలు కలకలం రేపాయి. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Advertisement
Advertisement
Advertisement


