కర్ణాటకకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ సుశీల్ కుమార్ (26) గుండెపోటుతో కన్నుమూశాడు. జిమ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బీపీ పడిపోవడంతో ఆయన అస్వస్థతకు గురై మరణించాడు. అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం జరిగింది. అధిక వ్యాయామం, స్టెరాయిడ్స్, సరైన జాగ్రత్తలు లేకపోవడమే ఇలాంటి మరణాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు.
క్రీడలు
గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ మృతి
Advertisement
Advertisement
Advertisement


