హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టాస్ ఓడిన టీమిండియా

Advertisement

లక్నో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. అఫ్గాన్ కెప్టెన్ షాహిది తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. మొదటి వన్డేలో రనౌట్ అయిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు.

Advertisement

Advertisement