E.G: రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో కూటమి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలే కూటమికి కొండంత అండ అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు పార్టీలు సమిష్టిగా పనిచేస్తున్నాయని నాయకులు తెలిపారు.
వార్తలు
'రాష్ట్ర అభివృద్ధికి మూడు పార్టీలు సమిష్టిగా పనిచేస్తున్నాయి'
Advertisement
Advertisement
Advertisement


