హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోని జిల్లా సాధనకు 214వ రోజు ధర్నా

Advertisement

KRNL: ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు 214వ రోజు నిరవధిక ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. జిల్లా సాధన కోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement