మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పాక్ను భారత్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారత్, పాక్ ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్ను వీక్షించేందుకు 18వేలకు పైగా ప్రేక్షకులు స్టేడియానికి తరలివచ్చారు. మహిళల ప్రపంచకప్లో ఓ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ను చూసేందుకు ఇంత భారీ సంఖ్యలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
క్రీడలు
IND vs PAK: ఈసారి నో షేక్ హ్యాండ్
Advertisement
Advertisement
Advertisement


