క్రికెట్ వరల్డ్ కప్లలో పాకిస్థాన్పై భారత్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. మెన్స్ వన్డే ప్రపంచకప్లో 8-0, టీ20ల్లో 8-1తో దూసుకెళ్తుండగా, ఉమెన్స్ వన్డేల్లో 5-0, టీ20ల్లో 7-2తో టీమ్ ఇండియాదే పైచేయిగా ఉంది. ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన 31 ప్రపంచకప్ మ్యాచుల్లో భారత్ ఏకంగా 28 సార్లు విజయకేతనం ఎగరేయగా, పాక్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది.
క్రీడలు
పాక్ను డామినేట్ చేస్తున్న భారత్
Advertisement
Advertisement
Advertisement


