AP: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం నెళవాయిలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి తల్లి రేవతి, కుమారుడు సిద్ధార్థ్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
క్రైమ్
నీటి కుంటలో పడి తల్లి, కుమారుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


