హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Advertisement

మహారాష్ట్రలోని పండర్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయబావిలో వ్యాను పడి 14 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement