హైదరాబాద్: 28°C
క్రైమ్

పిడుగుపాటు.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమం

Advertisement

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని చేబియ్యంవలసలో పిడుగు పడింది. ఉపాధి హామీ పనులుచేస్తుండగా పిడుగుపడటంతో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Advertisement