హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

Advertisement

BHNG: గెట్ టు గెదర్ పార్టీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఫామ్‌హౌస్‌లో చోటుచేసుకుంది. ఈ పార్టీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము(27)గా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Advertisement