హైదరాబాద్: 28°C
క్రైమ్

స్నేహితులతో బీచ్‌కు వెళ్లి యువకుడు మృతి

Advertisement

AP: విశాఖ యారాడ బీచ్‌లో స్నానానికి దిగి యువకుడు మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని నేవీ సిబ్బంది, పోలీసులు వెలికితీశారు. గాజువాక భానోజీతోటకు చెందిన అభిషేక్ పాల్ మరణించాడు. యారాడ్ బీచ్‌కు వెళ్లిన 10 మంది స్నేహితులతో 9 మంది సురక్షితంగా ఉన్నారు.

Advertisement

Advertisement