హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచింది'

Advertisement

RR: హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచిందని తెలిపారు.

Advertisement

Advertisement