SDPT: హుస్నాబాద్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన EAPCET, ECET అర్హత సాధించిన విద్యార్థులకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభం కానుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు తప్పక కౌన్సెలింగ్లో పాల్గొని అడ్మిషన్లు పొందాలని సూచించారు.
వ్యాపారం
SUలో అడ్మిషన్లకు అవకాశం
Advertisement
Advertisement
Advertisement


