హైదరాబాద్: 28°C
వార్తలు

మంచిర్యాలలో మంత్రి వివేక్ పర్యటన

Advertisement

TG: మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ ఈదురు గాలులు, వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ  నేపథ్యంలో మంత్రి గడ్డం వివేక్, ఎంపీ వంశీకృష్ణతో కలిసి నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement