మార్కాపురం జిల్లాలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో ఈ నెల 27న జరగనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, యంత్రాంగం పరిశీలించారు. వేదిక, పార్కింగ్, తాగునీరు, భద్రత వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వార్తలు
సీఎం సభకు కలెక్టర్ స్థల పరిశీలన
Advertisement
Advertisement
Advertisement


