TG: హైదరాబాద్ కీసర PS పరిధి రాంపల్లి దాయారా వద్ద ORRపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘట్కేసర్ నుంచి కీసర వైపు వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
Advertisement
Advertisement
Advertisement


