MBNR :చిన్నచింతకుంట మండలం ఫర్దిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు వారు తెలిపారు.
వార్తలు
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరిక
Advertisement
Advertisement
Advertisement


