TG: హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రూ. కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఈ ముఠా గంజాయి సేకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు డ్రై గంజాయిని మహారాష్ట్ర వైపు రవాణా చేస్తున్నారని తెలిపారు.
క్రైమ్
భారీగా గంజాయి సీజ్.. ఐదుగురి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


