అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 867.48 పాయింట్ల లాభంతో 74700.03 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 246.35 పాయింట్లు 23407.95 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.19గా ఉంది. ఇరాన్తో త్వరలోనే యుద్ధం ముగియనుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి.
వ్యాపారం
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Advertisement
Advertisement
Advertisement


