VSP: స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా 9 మంది ప్రాణాలు బలిగొన్నారని CPM జిల్లా కార్యదర్ జగ్గు నాయుడు అన్నారు. ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ, రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమోండ్ చేశారు.
వార్తలు
'స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదు'
Advertisement
Advertisement
Advertisement


