MLG: మంగపేట మండలం రమణక్కపేట, వాడగూడెం డీసెల్టింగ్ ఇసుక క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 30-40 అడుగుల లోతు వరకు తవ్వడం వల్ల గోదావరి ఒడ్డున ఉన్న పంట భూములు, గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అలాగే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
అక్రమ ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


