భారత్తో వన్డే సిరీస్కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్పూర్ ఏకైక టెస్టులో 6 వికెట్లతో మెరిసిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీని వన్డే జట్టులోకి ఎంపిక చేసింది. ఆ మ్యాచ్లో సఫీ జైస్వాల్, సాయి సుదర్శన్, గిల్ వంటి టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కింది.
క్రీడలు
భారత్తో మ్యాచ్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


