తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్గా నియమిస్తు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే తిలక్ భారత్-A జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక గాయంతో ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న హర్షిత్ రాణా తిరిగి భారత్ జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, LSG యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు.
క్రీడలు
రాణా రీఎంట్రీ.. తిలక్కు ప్రమోషన్


