హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా కొత్త కెప్టెన్ ఖరారు

ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును BCCI ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పించింది. మొదట జూన్‌ 26, 28 తేదీల్లో భారత్‌.. ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో 5 టీ20లు, మూడు వన్డేల్లో తలపడుతుంది.