PDPL: మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట హనుమాన్ ఆలయంలో నిర్వహించిన గణపతి హోమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. వినాయకుడి ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
గణపతి హోమంలో మంత్రి శ్రీధర్ బాబు


