KNR: విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల నేపథ్యంలో ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-1, 2 ఏడీఈలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. కిడ్స్మాల్, విజయ్మహన్రెడ్డి ఆస్పత్రి, చర్చి ఏరియా, సవరన్స్ట్రీట్, మెడికవర్ సర్కస్గ్రౌండ్, పద్మనాయక కళ్యాణ మండపం, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంతరాయం కలగనుంది.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


