BCCI తన శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' పేరుతో ఒక చారిత్రక మ్యాచ్ను నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేడుకల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
క్రీడలు
బీసీసీఐ కీలక నిర్ణయం..!


