విశాఖలో పేదల సొంతింటి కల నిజమైంది. సీఎం సమక్షంలో ఇళ్ల పట్టాల పంపిణీ శనివారం ఘనంగా ప్రారంభమైంది. 11 మండలాల్లోని 399 ఎకరాల ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన ఆ స్థలాలను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కుల పట్టాలను అందజేసి వారి కలలను సాకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అట్టహాసం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం


