NTR: కంచికచర్ల మండలం కీసర అంగన్వాడీ కేంద్రంలో శనివారం 'పోషణ్ మా కార్యక్రమం' నిర్వహించారు. సీడీపీవో లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ.. అంగన్వాడీ వేడి, తాజా, పరిశుభ్రమైన పోషకాహారం అందిస్తున్నామన్నారు. ఆహారంలో చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, సీజనల్ కూరగాయలు, మునగాకు ఉండేలా చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కీసరలో పోషణ్ మా కార్యక్రమం


