NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన అరవింద్ నిన్న రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న BJP నేత తల్లోజు ఆచారి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల రోదనలు చూసి ఆచారి సైతం కంటనీరు పెట్టుకున్నారు. అరవింద్ మృతి ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కన్నీళ్లు పెట్టుకున్న తల్లోజు ఆచారి


