హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం: ఎస్పీ

నల్గొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పోలీసులు సమన్వయంతో శాంతి భద్రతలు కాపాడుకోవటంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాల‌న్నారు.