అన్నమయ్య: హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన పెంచుకుని, అపోహలు, వివక్షను తొలగించేందుకు యువత కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్. రాధిక సూచించారు. దిశా ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన 5కే మారథాన్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'హెచ్ఐవీపై యువత అవగాహన పెంచుకోవాలి'


