వరంగల్ జిల్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని రిటర్నింగ్ అధికారి సాంబారి రాజేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నల్లబెల్లి అనిల్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మోటె మహేశ్, కోశాధికారిగా గంట రజినీ, ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గౌరవ సలహాదారు నోముల లలిత తెలిపారు.
తెలంగాణ
ఆరోగ్యశ్రీ యూనియన్ నూతన కార్యవర్గం


