హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే చివరి తేదీ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. పొడిగించిన సమయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ వస్తుందని పేర్కొన్నారు. కావాల్సిన ధ్రువపత్రాలతో సచివాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.