KRNL: ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే డా.బీ.వీ. జయ నాగేశ్వర రెడ్డి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే తక్షణ స్పందన


