హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ పనులు వేగవంతం చేయాలి'

ASR: పెదబయలు మండలంలో ఐటీడీఏ పీవో ఆదిత్య గురువారం సుడిగాలి పర్యటన చేశారు. PM-JANMAN పనులు, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, PHC, పాఠశాల భవనాలు, రహదారి నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, వేగవంతం చేయాలన్నారు. పూలబంద, తాడిపుట్టు, భీస్‌పుట్టు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి తాగునీరు, రహదారులు, గృహ నిర్మాణ సమస్యలను తెలుసుకున్నారు.