KRNL: పత్తికొండలో విలేఖరి నాగరాజును దుర్భాషలాడిన సీఐ తీరును నిరసిస్తూ.. ఎమ్మిగనూరులో APUWJ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకు సీపీఐ మద్దతు తెలుపుతూ.. రాస్తారోకో చేపట్టారు. సీఐ తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. విలేకరుల పట్ల అనుచితంగా వ్యవహరించే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని APUWJ నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పత్తికొండ సీఐ తీరుపై ఎమ్మిగనూరులో నిరసన


