హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి'

KMR: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ నేరేళ్ల శారద అన్నారు. కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో జరిగిన పోరాటం మూడు వందల ఏళ్ల చరిత్రగా కీర్తించబడుతోందన్నారు.