జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్లో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
జగిత్యాలలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం


