ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా, ఈరోజు ఢిల్లీలో జరిగే ఆఖరి మ్యాచ్లో క్లీన్స్వీప్పై గురిపెట్టింది. మరోవైపు వైట్వాష్ నుంచి తప్పించుకోవాలని ఆఫ్ఘన్ భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
క్రీడలు
ఆఫ్ఘనిస్తాన్తో నేడు ఆఖరి టీ20


