SRCL: ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీలో భూభారతి సర్వే, రీ-సర్వేపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ నరసింహులు మాట్లాడుతూ.. భూ హద్దులు, రికార్డులను పక్కాగా నమోదు చేసేందుకు సర్వే ఉపయోగపడుతుందని, రైతులు పాస్బుక్లు, రిజిస్ట్రేషన్ పత్రాలతో సహకరించాలని, వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
భూభారతి సర్వే, రీ సర్వే పై అవగాహన సదస్సు


