KNR: కరీంనగర్ కమాన్, హౌసింగ్ బోర్డు మీదుగా తీగల వంతెనకు వెళ్లే ప్రధాన రహదారి పై గుంత ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారి వెంబడి రేయి పగలు తేడా లేకుండా వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తుంటారు. వర్షపు నీరు నిలవడంతో గుంత ఏర్పడకపోవడంతో పలుమార్లు ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. జిల్లా అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారిపై ప్రమాదకరంగా గుంత.. పొంచి ఉన్న ప్రమాదం


