SKLM: విజయవాడలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు స్వచ్ఛత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే లక్ష్యమన్న ఆయన, అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత సేవా కార్యక్రమాలు'


