SS: సమయపాలన పాటించకపోవడంతో కదిరి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల పడిగాపులు


