NZB: హుస్సేన్నగర్ సర్పంచ్గా 300 రోజులు పూర్తయిన సందర్భంగా జిల మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు, స్ట్రీట్ లైట్ ,రూ.10 లక్షలతో వీవో బిల్డింగ్ నిర్మించామన్నారు. మిగిలిన సీసీ డ్రైనేజీ, బతుకమ్మ ఘాట్ లైటింగ్ పనులను వేసవిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'వేగంగా అభివృద్ధి పనులు చేశాం'


