VSP: అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించడమే ప్రభుత్వ విప్ గణబాబు సంకల్పమని కూటమి కోఆర్డినేటర్ విశ్వనాథుల దినకర్ అన్నారు. హిమాచల్ నగర్ కమిటీ హాల్లో సచివాలయ సిబ్బంది సమక్షంలో నూతన పింఛన్ లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అర్హతల వివరాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ పింఛన్లు'


